Monday, October 27, 2025
spot_img

mining

మైనింగ్‌ రద్దు కేవలం కాగితాల్లోనేనా ..

క్వారీలో నిత్యం పేలుతున్నా అనధికారిక పేలుళ్లు భారీమొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి అనుమతులు లేకుండా కోట్లల్లో వ్యాపారం క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్‌ క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్‌ పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్‌ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సింగరేణి ఓపెన్‌కాస్టులను మించి భారీ స్థాయిలో మైనింగ్‌ మాఫియా చెలరేగిపోతుంది. బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ...

గట్టు మైసమ్మ సాక్షిగా అక్రమాల పుట్ట

18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి.. కోర్టు వివాదంలో ఉన్న 543 సర్వే నెంబర్ కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు..? 27 ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని, 123 ఎకరాలలో బాంబుల మోతతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.. ఏ క్షణం ఏరాయి ఏ ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి.. పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు...

రాత్రి వేళలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

టిప్పర్‌ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం,...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img