పట్టుబడిన టిప్పర్లు… పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు..
మొరం కొట్టుకోవాలని మంత్రి చెప్పాడు : మాజీ ఉప సర్పంచ్..
అలా ఎవరు చెప్పలేదు మైనింగ్ ఏఈ…
మరొకసారి వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరింపు..
పగలు ప్రభుత్వ ఉద్యోగం… రాత్రి చీకటి దందా అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా...
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ను అరెస్టు చేసిన ఎసిబి
తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
పైలెట్ ప్రాజెక్టు సాంక్షన్...