మరోమారు అధికారులతో కలసి పరిశీలించిన మంత్రి
ప్రధాని రాకతో ట్రాఫక్ సమస్యలు లేకుండా చర్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే2వ తేదీన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. గురువారం సభ ఏర్పాటు చేసే వేదికను మంత్రి నారాయణ, అధికారులు...
గాంధీ మహాత్ముడి ఆశయం కూడా అదే
పంచాయితీ నిధులు వాటికే ఖర్చు చేస్తున్నాం
జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవంలో డిప్యూటి సిఎం పవన్
గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని...