Sunday, September 7, 2025
spot_img

Mission Bhagiratha

తెలంగాణలో వాటర్ మాఫియా

ప్రజారోగ్యం, ఆర్థికం, ప్రభుత్వ విశ్వాసంపై తీవ్ర దెబ్బ! మిషన్ భగీరథ ఉన్నా… మాఫియా రాజ్యమేలడానికి కారణమేంటి? ఆరోగ్యంతో చెలగాటం.. విషపూరిత నీటితో శాశ్వత అవయవ నష్టం చట్టాలు ఉన్నా అమలు శూన్యం.. అవినీతి ఊబిలో నియంత్రణ సంస్థలు! ప్ర‌జ‌ల్లో విశ్వాసం కొల్పొతున్న ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం వాటర్ మాఫియా పై చర్యలు తీసుకోనేది ఎప్పుడు? తెలంగాణలో వాటర్ మాఫియా ఆగడాలు శృతి మించుతున్నాయి....

మిషన్‌ భగీరథ నీళ్లు బంద్‌

బిందెలతో రోడ్డెక్కిన మహిళలు గౌతాపూర్‌ ఎస్సీ కాలనీ మహిళల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంతోనే మంచినీటి కష్టాలు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న మహిళలు ప్రభుత్వం మారిన ఏడాదిలోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయని, మిషన్‌ భగీరథ నీళ్లు బంద్‌ చేసి బాధపెడుతున్నారని బిందెలతో గౌతాపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్‌ భగీరథ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చిలిపిచేడ్‌...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img