Thursday, April 3, 2025
spot_img

mla

జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలి

అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం బీఆర్‌ఎస్‌ సభ్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ...

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాటల యుద్ధం

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపాటు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టేచర్‌ అంశంపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు....

కాల్వను కమ్మేసిండ్రు..

ఓ ప్ర‌జాప్ర‌తినిధి అధికార బ‌లంతో కాలువ క‌బ్జా మున్సిపల్ అధికారుల అలసత్వం మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిప‌ల్‌ ఆఫీసర్లపై ఆరోపణలు కాలువపై అ్ర‌క‌మ నిర్మాణం చేపట్టిన వైనం నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా...

రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు

ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూ*డ్‌ వీడియో కాల్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌.. పోలీసులకు ఫిర్యాదు రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్‌ చేసి న్యూడ్‌ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్‌ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివరాల...

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు

తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై...

గోల్డెన్‌ కీ పేరుతో గోల్‌మాల్‌

అక్రమ కీతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గోల్డెన్‌ కీ నిర్మాణ సంస్థ.. అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూమిని పక్కనేసిన సుధీర్‌ కీర్తి, గూడెం మధుసూదన్‌ రెడ్డి.. వేల గజాల్లో ప్లాట్‌ ఉన్నట్టుగా ప్లాట్‌ నెంబర్‌కు బై నెంబర్‌ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్స్‌.. మైనింగ్‌ మాఫియాగా మారి వందల కోట్లు కాజేసిన మధుసూదన్‌ రెడ్డి.. ప్రభుత్వ సొమ్మును దోచుకుని ఆ సొమ్ముతో...

ఎమ్మెల్యే గారు స్థానిక సమస్యలపై స్పందించండి

విజ్ఞప్తి చేసిన మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేత.. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఆవేదన.. ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో జనజీవన అస్తవ్యస్తం అవుతోందని వెల్లడి.. ప్రజా ప్రతినిధిగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని వినతి.. స్థానిక సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ మాజీ అధ్యక్షులు చెరు కుపల్లి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే...

ఎమ్మెల్యే మర్రికి నోటీసులు

విధులకు ఆటంకం క‌లిగించార‌ని ఫిర్యాదు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి అల్వాల్‌ పోలీసులు ఇండియన్‌ కోడ్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతేడాది మార్చిలో జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలోకి విధుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని డీసీ అల్వాల్‌...

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో చర్చనీయంగా మారిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహారం.. గత ప్రభుత్వంలో సివిల్ సప్లయి చైర్మన్. భార్య జడ్పీటీసీ.. ఇందులో దాగివున్న మర్మం ఏంటని ఆరా తీస్తున్న రాజకీయ విశ్లేషకులు.. పెద్ది స్వగ్రామంలో నేడే గ్రామసభ.. రేషన్ కార్డు ఇస్తారా..? లేదా తిరస్కరిస్తారా..? నల్లబెల్లి మండలంలో ఏమి జరుగనుంది వేచి చూడాలి మరి.. ఆయన మాజీ ఎమ్మెల్యే(Former MLA)..పైగా...

నాయకులు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు..

ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు.. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం.. ఇది నేనంటున్న మాట కాదు యావత్ సమాజం కోడై కూస్తోంది.. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేం అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు.. నిజానికి వీళ్లంతా ప్రజల కోసమే...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS