గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,మధుసూదన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.
ఇటీవల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు.తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...