మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
2,500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం
అక్రమ నిర్మాణాన్ని సక్రమమం చేసే పనిలో కమిషనర్
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ పనులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు
ప్రభుత్వ...
గండిపేట్ మండలంలో కోట్ల విలువైన భూమి కబ్జా
కోకాపేట సర్వే నెంబర్ 100, 109లో భూ కబ్జా
సుమారు 30 ఎకరాల భూమి మాయం
ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్
కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి
నార్సింగి మున్సిపల్ కమిషనర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమతులు
గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు
కబ్జాకోరులకు...
సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు..
కోట్ల విలువ చేసే పట్టా భూమి మాయం
అక్రమార్కులకు అధికారుల అండ
తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా
ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ
సర్వే నెం.273లో 532ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం
మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ప్రముఖ్ పట్టాదారు
కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...
నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్కి ఎమ్మార్వో అశోక్ లేఖ
రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్లో వరుస కథనాలు
ఇప్పటివరకు ఆ...
అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్
సర్వే నెంబర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టామన్న ఎమ్మార్వో
కానీ, నిర్మాణాలు కూల్చివేయకుండా, ఎలాంటి కేసులు నమోదు చేయకుండా లోపాయికారి ఒప్పందాలు
తప్పించుకునే ప్రయత్నంలో తహశీల్ధార్ రాధా
423ఎకరాల భూమికి గాను.. మిగిలింది వంద ఎకరాలే
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే చర్యలు తీసుకొని కలెక్టర్
ఆదాబ్ కు తప్పుడు...
గత సర్కార్లో కంటే మించిపోతున్న ఆక్రమణలు
ప్రభుత్వ భూములకు రక్షణ కరవు
కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు
రెవెన్యూ, సర్వే అధికారుల ఫుల్ సపోర్ట్
సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం
సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా
శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు
మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం
ప్రభుత్వాలు...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...