Saturday, March 29, 2025
spot_img

mro

స‌ర్వే నెంబ‌ర్ 35లో సర్కారు భూమి మాయం

మేడ్చ‌ల్ జిల్లా, ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం 2,500 గ‌జాల ప్ర‌భుత్వ భూమి క‌బ్జా మున్సిప‌ల్ కార్యాల‌యానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం అక్రమ నిర్మాణాన్ని స‌క్ర‌మ‌మం చేసే ప‌నిలో క‌మిష‌న‌ర్ త‌హ‌సీల్దార్, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేసిన చ‌ర్య‌లు శూన్యం అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ ప‌నులు మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్ర‌జ‌లు ప్రభుత్వ...

ప్ర‌భుత్వ భూమిని భ‌క్షిస్తున్న భూ బ‌కాసురులు

గండిపేట్ మండ‌లంలో కోట్ల విలువైన భూమి క‌బ్జా కోకాపేట స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో భూ కబ్జా సుమారు 30 ఎకరాల భూమి మాయం ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రి నార్సింగి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమ‌తులు గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు కబ్జాకోరులకు...

కుంట్లూరులో కంత్రీగాళ్లు..

సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు.. కోట్ల విలువ చేసే ప‌ట్టా భూమి మాయం అక్రమార్కులకు అధికారుల అండ తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ‌ సర్వే నెం.273లో 532ఎక‌రాల భూమికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి భూసేక‌ర‌ణ చేసిన అప్పటి ప్ర‌భుత్వం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ‌హ‌దూర్ రాజ్‌ప్ర‌ముఖ్ ప‌ట్టాదారు కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...

కోటి ఇచ్చారు.. 40 కోట్ల భూమి కొట్టేశారు

నాగారం మున్సిపాలిటీలో స‌.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్‌ నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్‌కి ఎమ్మార్వో అశోక్ లేఖ రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్‌లో వరుస కథనాలు ఇప్పటివరకు ఆ...

అక్ర‌మాలు చేయ‌డంలో, రాజీప‌డ‌ని రాధా..

అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్ స‌ర్వే నెంబ‌ర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, క‌బ్జాదారుల‌పై క్రిమినల్ కేసులు పెట్టామ‌న్న ఎమ్మార్వో కానీ, నిర్మాణాలు కూల్చివేయ‌కుండా, ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌కుండా లోపాయికారి ఒప్పందాలు తప్పించుకునే ప్రయత్నంలో తహశీల్ధార్ రాధా 423ఎకరాల భూమికి గాను.. మిగిలింది వంద ఎకరాలే ప్ర‌భుత్వ భూమి క‌బ్జా చేస్తే చ‌ర్య‌లు తీసుకొని క‌లెక్ట‌ర్‌ ఆదాబ్ కు తప్పుడు...

స‌ర్కార్ భూములు స్వాహా

గత సర్కార్‌లో కంటే మించిపోతున్న ఆక్రమణలు ప్రభుత్వ భూములకు రక్షణ కరవు కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు రెవెన్యూ, స‌ర్వే అధికారుల ఫుల్ సపోర్ట్ సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వాలు...
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS