Friday, September 20, 2024
spot_img

mumbai

ముంబైలో భారీ వర్షాలు,రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ముంబై కి రెడ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.దింతో బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.మరోవైపు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు పెద్దఎత్తున నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం...

హెచ్.పీ.సీ.ఎల్ ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ వారోత్సవాలు

ప్రభావవంతమైన వాకథాన్,మానవ గొలుసు ర్యాలీతో హెచ్.పి.సి.ఎల్ స్వచ్ఛతా పఖ్వాడాను ప్రారంభించింది.హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 2024 జూలై 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌కు సహకరించడంలో ముఖ్యమైన అడుగు వేసింది.ఈ కార్యక్రమం సమాజాన్ని ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం,నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని నిర్వాహకులు...

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల ఎలివేటర్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల ఎలివేటర్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఉంది మరియు ఒకేసారి 200 మందికి పైగా ప్రయాణించగలదు

ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే మృతి

ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే ( 47 ) కన్నుమూశారు.భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసిన అనంతరం హోటల్ కి వెళ్ళిన అనంతరం అయినకు ఒకేసారి గుండెపోటు నొప్పి వచ్చింది.దీంతో వెంటనే ఆసుప్రతికి తరలించారు.ఆసుప్రతికి తరలించే లోపే అయిన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.2022లో ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img