Friday, October 3, 2025
spot_img

Nara chandrababu naidu

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1994 నుండి 2014 వరకు హైదరాబాద్‌ను అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఆ నాయకులు పునాది...

స్త్రీ శక్తి పథకం ప్రారంభం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవంలో సీఎం చంద్రబాబు 79వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన కానుకను అందించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలోని మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే...

రైతలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం

రైతులు ఆర్థికంగా లబ్ది పొందాలన్నదే నా లక్ష్యం వీరాయపాలెంలో ’అన్నదాత సుఖీభవ’ ప్రారంభించిన చంద్రబాబు రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రైతు రాజుగా మారాలి. ఎన్ని కష్టాలు ఉన్నా.. ప్రజలు సుఖసంతోషాల తో ఉండాలనేది నా ఆకాంక్ష. సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పథకాలతో పేదలను...

చేనేత మరమగ్గాలకు ఉచిత విద్యుత్‌

ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆమోదం చేనేతలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. శుక్రవారం ఆగస్టు1 నుంచే ఉచిత విద్యుత్‌ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్ల వ్యయాన్ని...

వైసిపి అధికారంలోకి వస్తే అంతే సంగతులు

బాబు సహా అంతా అమెరికా పారిపోక తప్పదు మాజీమంత్రి రోజా హెచ్చరికల వీడియో వైరల్‌ మండిపడ్డ టిడిపి, జనసేన నేతలు రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు అంటూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలని హెచ్చరించారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు,...

తప్పులను కప్పి పుచ్చుకునేందుకే విమర్శలు

జగన్‌ తీరుపై మండిపడ్డ మంత్రి పార్థసారథి గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, పోలవరం, నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో తప్పిదాలపై ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విూద విమర్శలు చేస్తూ.. అబద్దాలే పునాదిగా చేసుకొని పబ్బం గడుపుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని...

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు

రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు.

6 లక్షల ఎకరాలకు సాగునీరు

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు రాయలసీమకు నీరివ్వడమే మా లక్ష్యం సీమ కరువు కాటకాలు తెలిసిన వ్యక్తిని ఎన్టీఆర్‌ ఆలోచనలో పుట్టిందే హంద్రీనీవా గత ఐదేళ్లు జగన్ ఏమీ చేయలేదని విమర్శలు మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటి విడుదల చేసిన సిఎం చంద్రబాబు రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే...

ఖేలో ఇండియా నిధులివ్వండి

కేంద్రమంత్రికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి ఖేలో ఇండియా నిధులివ్వాలంటూ కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగింది. బుధవారం కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను రామ్మోహన్‌ నాయుడుతో కలసి చంద్రబాబు కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు...

కేసులకు భయపడేది లేనేలేదు

వడ్డీతో సహా చెల్లించడం ఖాయం ఈ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితి కావాలనే తన పర్యటనలో రెచ్చగొట్టే చర్యలు చేసిన అప్పులకు చంద్రాబు లెక్కలు చెప్పాలి మీడియా సమావేశంలో మండిపడ్డ జగన్‌ తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img