Friday, September 20, 2024
spot_img

Narendra Modi

మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి

బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారుఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యంశాలుగనుల Exploration కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్...

పని పూర్తైన తర్వాత సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేసుకోండి

సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...

జులై 22 నుంచే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 22 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఆర్బీఐ గవర్నర్‌తో సమావేశమైన కేంద్ర ఆర్ధిక నిర్మలా సీతారామన్‌ ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌.. లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌..

ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...

ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం..

మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని…మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లిన చంద్రబాబు…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు...

ఏపీ కొత్త ప్రభుత్వం అందరి ఆకాంక్షలు నెరవేరుస్తుంది

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP, @JanaSenaParty మరియు @BJP4Andhra ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.-ట్విట్టర్ లో...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అట్టహాసంగా నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన అధినేతలు ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు.. అతిథులు వీరే.. శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింగే మాల్దీవుల అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ మైజ్జు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే మారిషస్ ప్రధాని ప్ర‌వింద్ కె. జుగ్‌నాథ్ నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫిఫ్.. వీరితోపాటు దేశంలోని...

అమిత్‌షాకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్న మోడీ

అందుకోసం బిజెపిలో సీనియర్లకు మొండిచేయి ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అమిత్‌ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు శివరాజ్‌ సింగ్‌, వసుందర...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img