పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్ కలకలం రేపింది.ఎస్ఎస్ఎన్ హాస్టల్లో ఎన్.సి.సి ట్రైనింగ్ పేరుతొ జూనియర్లను కర్రలతో చితకబాదారు సీనియర్లు.దింతో సోషల్మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు జూనియర్లు.సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.మరోవైపు కాలేజీ ముందు విద్యార్ధి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది.
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...