పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
జలదిగ్భందంలో పలు గ్రామాలు
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న జంపన్న వాగు
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
సహయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని దెబ్బతీశాయి. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగిపొర్లుతూ రహదారులను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
12 మందికి పైగా మృతి
జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్ మాతా యాత్ర ప్రారంభ స్థలమైన ఈ ప్రాంతం నుంచి హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ విపత్తు తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కనీసం 12 మందికి...
ఉత్తరాఖండ్లో శనివారం ఒక టెంపో ట్రావెలర్ లోయలో పడిపోవడంతో కనీసం 14 మంది మరణించారు మరియు 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
23 మంది ప్రయాణికులతో మినీ బస్సు చోప్తా వైపు వెళ్తుండగా రుద్రప్రయాగ్ జిల్లాలోని రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది....
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...