Saturday, September 6, 2025
spot_img

nifty

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కలిసొచ్చిన‌ కాలం నష్టాలను వీడి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. విశ్లేషకుల అంచనాలను మించి తైమ్రాసిక ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు రాణించడం సూచీలకు కలిసొచ్చింది. దీంతో రెండ్రోజుల వరుస నష్టాల తర్వాత సూచీలు బయటపడ్డాయి. మరోవైపు రికార్డు తైమ్రాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ రిలయన్స్‌...

వరుసగా 3వ రోజూ నష్టాలే

ఇండియన్ స్టాక్‌ మార్కెట్లు వరుసగా 3వ రోజూ (జూన్ 3, మంగళవారం) నష్టాలను చవిచూశాయి. ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద సంఖ్యలో వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్లను నష్టాల బాటలోకి తీసుకెళ్లాయి. ఇంధనం, ఆర్థికం, ఐటీ రంగ షేర్లలో సేల్స్ పెరగటంతో ఒక దశలో ఒక్క...

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం నుంచీ ఏకబిగిన పెరుగుతూ పోయాయి. ఉదయం సెన్సెక్స్‌, నిప్టీ, సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా.. తర్వాత నుంచి భారీగా పరుగులు పెట్టాయి. ఒక దశలో నిప్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌ 78,566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది....
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img