Thursday, April 3, 2025
spot_img

NIMS

నిమ్స్ లో విధులు నిర్వహించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య

శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఇంట్లో అనస్థీషియా మత్తు వాయిల్ తీసుకున్న ప్రాచీకార్(46). గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

నిమ్స్ లో మొలచింత‌లప‌ల్లి బాధిత మహిళను పరామర్శించిన మంత్రి సీత‌క్క‌

నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తాం పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటాం చెంచుల భూముల‌ను కాజేసే కుట్ర‌ను అడ్డుకుంటాం మొల చింతలపల్లి చెంచు మ‌హిళ‌పై అత్యంత పాశ‌వికంగా దాడి చేసిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అనసూయ సీత‌క్క స్ప‌ష్టం చేసారు. మ‌ధ్య‌యుగాల నాటి...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS