ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సబ్సిడీ అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.గురువారం బీఎన్.ఈ.ఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ,ఎలక్ట్రిక్,సీఎన్జీ వాహనాలను వినియోగదారులు సొంతంగా ఎంచుకుంటున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.ఈవీ వాహనాల తయారీదారులు ఇక నుండి ప్రభుత్వ రాయితీలు...
జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...