బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ ఇవాళ (జూన్ 24 మంగళవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. తొలి రోజు నుంచే సానుకూల స్పందనను...
మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సైపై చర్యలు
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పట్నం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై రాజశేఖర్పై ఒక గిరిజన మహిళ లైంగిక...