26.3 ఎకరాల్లో రూ. 2400 కోట్లతో 14 అంతస్తులు నిర్మాణం
నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో...
గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం
నెలఖారులోగా శంకుస్థాపనకు చేయాలి
నలువైపులా రహదారులు ఉండాలని సూచన
50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం
భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి
అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
హైదరాబాద్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...