Friday, September 20, 2024
spot_img

ott

వెబ్ సిరీస్ లోకి తమిళ నటి త్రిష

తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...

ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో “విందు భోజనం”మూవీ హల్చల్

తాజా బ్లాక్ బస్టర్,"విందు భోజనం",ఇటీవల ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయబడింది.విడుదలైనప్పటి నుండి,ఈ చిత్రం ఘననీయమైన ప్రశంసలను మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది.కార్తీక్.ఎస్ దర్శకత్వం వహించిన "విందు భోజనం",సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంది మరియు ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది.చలనచిత్రం యొక్క ఆకర్షణీయమైన కథాంశం,అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఆకర్షణీయమైన విజువల్స్‌తో తెలుగు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img