Friday, September 20, 2024
spot_img

Palnadu

ఎన్.సి.సి పేరుతొ జూనియర్స్ పై ర్యాగింగ్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ర్యాగింగ్‌ కలకలం రేపింది.ఎస్‌ఎస్ఎన్‌ హాస్టల్‌లో ఎన్.సి.సి ట్రైనింగ్ పేరుతొ జూనియర్లను కర్రలతో చితకబాదారు సీనియర్లు.దింతో సోషల్‌మీడియాలో వీడియోను పోస్ట్‌ చేశారు జూనియర్లు.సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.మరోవైపు కాలేజీ ముందు విద్యార్ధి సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు.అయితే ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినట్టు తెలుస్తుంది.

కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో ప్రత్యేక నిఘా..

కౌంటింగ్ సమయంలో పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరసరావుపేట, పిడుగురాళ్ల పట్టణాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్న పోలీసులు.

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img