మైరాన్ చెరుబిక్ వెంచర్ పై అధికారుల ఉదాసీనత
అక్రమమని తేలినా చర్యలకు వెనుకాడుతున్న వైనం
బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేసిన ఇరిగేషన్ ఆఫీసర్లు
మొద్దు నిద్ర వీడని పంచాయతీ రాజ్ అధికారులు
మైరాన్ వెంచర్ పై పంచాయతీ రాజ్ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు . ఎలాంటి పర్మిషన్ లేకుండా వెంచర్ వేసినా.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు....
(మొయినాబాద్ మండలంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు)
యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు
పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు
ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు
సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్యదర్శులు
పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి
నిర్మాణ పనులు పూర్తవుతున్న పట్టించుకోని అధికారులు
అవినీతి అధికారులపై పంచాయతీ రాజ్ కమీషనర్...
రియల్ జోరు.. భూమికొంటే బేకార్
రాయల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో సేల్
జీవో నెం. 111 ఉల్లంఘిస్తున్న పట్టించుకోని అధికార గణం
బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ
మరో ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డర్స్ టోకరా
సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్
హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవ్
డీపీఓ, డీఎల్ పీఓల నుంచి పూర్తి సహకారం
కలర్ ఫుల్...
రింగ్ రోడ్డు పనులకు త్వరలో పరిష్కరిస్తాం.. ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉండొద్దు..
త్వరలో రేషన్ కార్డుల జారీ.. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ..
రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహణ..
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కోదాడ, హుజూర్ నగర్...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...