Saturday, May 10, 2025
spot_img

park

బరితెగించిన బీఆర్‌ఎస్‌ గుండా లీడర్‌

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో జవహర్‌నగర్‌లో హైటెన్షన్‌ పట్టపగలు మున్సిపల్‌ అధికారులు, ప్రజలంతా చూస్తుండగానే ఘటన నందనవనం పార్క్‌ స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యం రౌడీలను పెట్టి, పార్క్‌ బోర్డ్‌ను కూల్చివేసిన దుర్మార్గం ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసిన బీఆర్‌ఎస్‌ లీడర్‌ కొండల్‌ ముదిరాజ్‌ ఇతగాడు లీడర్‌గా అవతారమెత్తాడు.. ఇంతకు ఎవరు ఇతను..? ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎవరి అండతో ఇంత దౌర్జన్యంగా...

ఏకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం

150 ఎకరాల్లో సుమారు 25వేల జాతులకు చెందిన మొక్కలు శంకర్‌ పల్లి మండలం, ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS