Thursday, September 4, 2025
spot_img

Pawan Kalyan

అవమానాలను తట్టుకుని నిలబడ్డ జనసేన

నిజమైన హీరో మన నాయకుడు పవన్ : నాదెండ్ల మనోహర్‌ ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పిఠాపురం శివారు చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ‘2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా? అనే సందర్భంలోనూ...

11 ఏండ్ల పోరాటం..11స్థానాలకు వారిని పరిమితం చేశాం

అసెంబ్లీ గేటును తాకనీయమన్నారు… వందశాతం స్ట్ర‌యిక్ రేటుతో సాధించి చూపాం ఎన్నికల్లో ఓడినా అడుగు ముందే వేసి చూపాం మనం నిలబద్దం..టిడిపిని నిలబెట్టాం జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం జనసేన 11 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్ని.. ఎన్నో కష్నష్టాలను ఓర్చుకుని..వేధింపులను తట్టుకుని… అరాచక పార్టీని అధికారం నుంచి దింపడమే కాదు… 11 సీట్లకే పరిమితం చేశామని...

ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉండాల్సిందే

అత్యుత్తమ పనితీరుకు ఇది దోహద పడుతుంది డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయం ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్‌ ఉండాలని.. వారు అప్రమత్తంగా, అత్యుత్తమంగా పని చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శినిలా పని చేస్తుందన్నారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్‌ కేసులు,...

వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయి

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే గట్టిగా బుద్ది చెబుతాం ఇది వైకాపా రాజ్యం అనుకుంటున్నారా? గాలివీడు ఎంపీడీవో జవహర్‌ బాబుకు పరామర్శ దాడి గురించి ఆరా తీసిన పవన్‌ కళ్యాణ్‌ అహంకారంతో వైకాపా నేతలకు కళ్లు నెత్తికెక్కాయని డిప్యూటి సిఎం పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగగా హెచ్చరించారు. ఇది కూటమి ప్రభుత్వం.. వైకాపా రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌. ఇష్టారాజ్యంగా చేయలేరు. విూ అహంకారం ఎలా...
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS