ఫిలిప్పిన్స్లో ట్రామి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఉత్తర ఫిలిప్పిన్స్లో వరదలు సంభవించాయి. కొండచరియాలు విరిగిపడడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుప్రావిన్స్ బికోల్ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకులాయి. తుఫాన్ కారణంగా అప్రమత్తమైన అధికారులు...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...