Friday, September 20, 2024
spot_img

poland

మోదీపై బైడెన్ ప్రసంశలు

భారత ప్రధాని నరేంద్రమోదీను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా కొనియాడారు.మోదీ ఉక్రెయిన్ పర్యటన పై ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని..మానవతా సాయానికి మద్దతుగా నిలిచిరాని పేర్కొన్నారు.పోలాండ్,ఉక్రెయిన్ పర్యటనల గురించి మోదీతో ఫోన్లో మాట్లాడాను,అయిన శాంతి సందేశం,మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవి అని బైడెన్ ఎక్స్ లో...

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్,ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు.పర్యటనలో భాగంగా రెండు దేశాల ప్రధానులతో సమావేశమైన మోదీ పలు కీలక అంశాలపై చర్చించారు.45 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ పోలాండ్ దేశాన్ని సందర్శించారు.పర్యటనలో భాగంగా భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.ఆగస్టు 23న ఉక్రెయిన్ చేరుకున్న ప్రధాని మోదీకు ఆ దేశ...

పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు.ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టాస్క్ తో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పై ఇద్దరు నేతలు చర్చించారు.పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఘన స్వాగతం తెలిపింది.ప్రధానమంత్రి తమ దేశంలో పర్యటించడం పై...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img