Friday, September 20, 2024
spot_img

Police

బేగంపేట్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్

బేగంపెట్ విమానశ్రయంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది,పోలీసులు తనిఖీలు చేపట్టారు.విమానశ్రయంలో బాంబు పెట్టినట్టు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్,ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు.బేగంపెట్ విమానశ్రయానికి చేరుకున్న పోలీసులు,బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.ప్రస్తుతం విమానాశ్రయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.గతంలో కూడా అనేకసార్లు పోలీసులకు మెయిల్స్,కాల్స్ ద్వారా బాంబు...

హైదరాబాద్ లో గంజాయి కలకలం

పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు.వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.హయాత్ నగర్ ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో సీఐ...

కమ్మరి కొలిమిలో డీఎస్పీ

కులవృత్తి కులానికి గౌరవం ఇస్తుంది.. అందులో ఉండే సంతృప్తి సంతోషమే వేరు… పోలీస్ వృత్తిలో ఉన్నా… కులవృత్తి పై ప్రేమతో కొలిమిలో పనిచేసారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలోని ఓ కమ్మరి కొలిమిలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి. ఉన్నత స్థాయిలో ఉన్నా.. కులవృత్తిని మరచిపోలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న...

గంజాయి రవాణాపై ఉక్కు పాదం

గంజాయిని అరికడుతున్న పోలీసులు 1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ హెచ్చరిక గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...

50వేల లంచం తీసుకుంటూ దొరికిన సిఐ

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్‌ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img