ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు.. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం.. ఇది నేనంటున్న మాట కాదు యావత్ సమాజం కోడై కూస్తోంది.. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేం అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు.. నిజానికి వీళ్లంతా ప్రజల కోసమే...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...