మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం,...
మాజీమంత్రి హరీష్రావు
లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు." మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదిస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు...
రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
గురువారం సాయింత్రం అమిత్షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్...
బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..?
అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ?
వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ?
అధికారంలో ఉన్నపుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఎలా..?
కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా.?
పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ?
తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ ప్రత్యేక రాజకీయ కథనం..
మూసి...
పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.....
రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజలప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారురాజకీయాల్లో హుందాతనానికినైతిక విలువలను పాతరేస్తున్న తీరుఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించినప్రజా చైతన్యం...
ఎనుకటికి మనోళ్లు ఏ పని చేసుకుంటేఆ పనిని బట్టి కులం పేరు పెట్టేటోళ్లు ..నేడు మనోళ్లు ఆ చేతి పనులు ఇడిచేసికులం పేరు మాత్రం గట్టిగా పట్టుకుండ్రుఎనుకట మనం చెప్పుకునే కులంమన జీవన ఆధారం..మన బతుకుదెరువుఅది మనకు తిండి పెట్టేది, మనల్ని మన పిల్లలని సాకేదినేడు నాది అని చెప్పుకునే కులం రాజకీయాలు చేస్తుందిమన...
( పదేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్యకారులకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది )
రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.!
నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ?
బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.?
బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల సమస్యలన్నీ నిజంగా తొలుగుతాయా..?
ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...