Friday, October 3, 2025
spot_img

Ponnam prabhakar

చంద్రబాబుకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు

హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...

బట్టి విక్రమార్క పుట్టినరోజు శుభాకాంక్షలు

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ ప్రత్యేకంగా బట్టి విక్రమార్క ను ప్రజాభవన్ లోని ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు....
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img