Saturday, September 20, 2025
spot_img

pradhan mantri schools for rising india

కాపాడమంటున్న సర్కారు బడి

హెచ్ఎం మాధవి అవినీతిని వెలికి తీసిన ఆదాబ్ హైదరాబాద్ స్పందించని అధికారులపై పేరెంట్స్ ఆగ్రహం.. సామాజిక మాధ్యమాల్లో చర్యల కోసం జోరుగా చర్చ.. కదలమంటున్నది.. చదువు నేర్పిన నేల నిన్ను పరుగుపరుగునా…కాపాడమన్నది.. సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోన…కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్న…నీ భవిష్యత్తు దారై మిగిలున్న సాక్ష్యాలు మరవొద్దు ఈనేలనా…అంటూ పలువురు ఆర్థ్రత...

అవినీతికి ‘బిగ్’మేడమ్ గారు..

బోగస్ బిల్లుల తయారీలో బిజీ.. బిజీ.. ఆడిట్ కు సైతం డుమ్మా.. పైగా సహోద్యోగుల బ్లాక్ మెయిలింగ్.. ప్రతి వ్యక్తి కి గౌరవం ఇచ్చేది చదువు.. ఆ చదువు ను పంచిపెట్టేది పాఠశాల.. మరి ఆ పాఠశాల అవినీతి పరుల నిర్లక్ష్యపు కౌగిలిలో నలిగి పోతుంటే బావి పౌరుల భవితవ్యానికి భరోసా ఎక్కడ దొరుకుతుంది.. చిట్యాల పురపాలిక...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img