ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళులు
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాన్ని అర్పించిన ఉద్యమ పురోగామి, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు...
మహిళా ప్రొఫెసర్ పై లైగింక వేధింపులు. IQAC డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రీవిక్రమ్ రావు లు గత కొంత కాలంగా మహిళ ప్రొఫెసర్ పై లైంగికంగా వేధింపులు.
పలు మార్లు హెచ్చరించిన బాధితురాలు. ఒక్కసారి పక్క పంచుకోవాలంటూ హీనంగా వేధించిన కామాంధులు.
కన్నీళ్ల పర్యంతంతో యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లిన మహిళా ప్రొఫెసర్.
ఇలాంటి ఘటన లు సర్వసాధారణం...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...