రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణ అంతటా ఇవాళ, రేపు వర్షాలపై రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ప్రకటించారు.
హైదరాబాద్, హనుమకొండ,...
భయాందోళనలో స్థానిక ప్రజలు
నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్లోని హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురు భాగంలో రోడ్డుపక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పడిన సమయంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో పక్కన ఉన్న జనం ఒక్కసారిగా...
రైతులకు ఊరటనిచ్చిన వానలు
పది పదిహేను రోజులుగా వర్షాభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు తాజాగా వాతావరణం ఊరట కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కుండపోత వర్షం పడింది. దీంతో రాష్ట్రం మొత్తంలో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ...
ప్రజల ప్రాణాలతో చెలగాటమనాడుతున్న ప్రజాపాలన ప్రభుత్వం
గ్రామాల్లో కరెంటు తీగలు తెగిపోయినా పట్టించుకోని అధికారులు
వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, దీంతోపాటు ప్రజల ప్రాణాలతో ప్రజాపాలన ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీఆర్ఎస్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య పూర్ణ ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో వీధి స్తంభాలు వంగినా, తీగలు తెగిపోయే స్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని...
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ వున్నాయి.అల్ప పీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం లో అపరిశుభ్రతకు ఏమాత్రం తావు ఇచ్చిన మనం మలేరియా, టైఫాయిడ్,జ్వరం డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణంతకర వ్యాధుల బారినపడటం జరుగుతోంది.,ఇక మనమంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మన ఇంటిని, మన ఇంటి...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి
అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
యూరియా కొరత లేకున్నా కొందరు అసత్య ప్రచారాలు
25 నుంచికొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సిఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
పూర్తిగా జలమయమైన బాకారం నుండి నాగిరెడ్డి గూడ వెళ్లే దారి
20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం వల్ల నాగిరెడ్డి గూడ నుండి బాకారం వచ్చే రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మూగజీవాలు సైతం నీళ్లలో మునిగిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి బాకారం నుండి నాగిరెడ్డి గూడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తిగా చెరువులు తలపిస్తున్నాయి....
వడగండ్ల వర్షంతో రైతులకు తప్పని ఇక్కట్లు
పలు ప్రాంతాల్లో తడిసిముదైన ధాన్యం
నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాల డిమాండ్
ఇప్పటికే వర్షాలు లేక అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ధాన్యంను పండిరచిన రైతుల పట్ల ఇపుడు వరుణదేవుడు కరుణించడం లేదు. అవసరమైన వర్షాలు పడక ఇబ్బందులు పడ్డ రైతులు ఇపుడు కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం...
నైరుతి రుతపవనాలు రాష్ట్రం లో ప్రవేశించాయి .రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని జిల్లాలలో అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంది.ఊరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వర్షం అక్కడక్కడా కురుస్తుంది.ప్రజలకు, వాహన దారులకు పిడుగుల భయం పట్టుకుంది. వేసవి ముగియగానే పిడుగుల కాలం మొదలవుతుంది. కొన్ని వేల మెగా వాట్ల శక్తి కలిగిన పిడుగులు అటు జీవుల...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...