Thursday, April 3, 2025
spot_img

rainyseason

నీటి కాలుష్యం – వ్యాధి కారకం

భారతదేశంలో సగటు వర్షపాతాన్ని గమనిస్తే, ఆగష్టు నెల ప్రథమంగా నిలుస్తుంది. ఈ నెలలో సాధారణంగా జూన్, జూలై, మరియు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.ఈ వర్షపాతం స్థాయులు వివిధ ప్రాంతాల్లో వేరుగా ఉండవచ్చు, కానీ సగటు గణాంకాలు దేశవ్యాప్తంగా చూస్తే, మన దేశంలో వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమయి, సాధారణంగా వర్షపాతం...

క్రిమి కీటకం మధ్య మనిషి

మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం. అందుకే ప్రస్తుత వర్షాకాలంలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని...

ఓ రైతన్న అధర్యపడకు

మృగశిలా కార్తిలో వర్షాలు పడితేఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నంవస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలుఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించుమహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించిచిరుజల్లు కురిచేలా...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS