అక్కరకు రాని జాన్ పహాడ్ రైతు వేదిక
కొరవడిన పర్యవేక్షణ..
అధికారుల పనితీరుపై మండిపడుతున్న రైతులు..
మద్యం,సిగరెట్,పాన్ పరాక్ కు అడ్డాగా మారిన దుస్థితి..
వాడకంలోకి తీసుకురావాలని కోరుతున్న రైతులు..
ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో రైతు వేదికలను నిర్మించింది.జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతు వేదికలు ఉత్సవ విగ్రహాలుగా,నిరుపయోగంగా మారాయి.వ్యవసాయ అధికారులను కలవాలంటే మండల,జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన దుస్తుతి. గ్రామీణ ప్రాంతాల్లోనే...
పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు.ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను...