శ్రీనగర్ నుంచి ప్రత్యేకంగా విమనాల ఏర్పాటు
6 గంటల వ్యవధిలోనే 3,300 మంది వెనక్కి
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
ప్రశాంతత చోటుచేసుకున్న కాశ్మీర్లో మరోమారు పర్యాటకులు వీడుతున్నారు. ఎంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన యాత్రికులు ఇక్కడి నుంచి స్వస్థలాలకు బయలుదేరరు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన తో వణికిపోయిన...
గాంధీ మహాత్ముడి ఆశయం కూడా అదే
పంచాయితీ నిధులు వాటికే ఖర్చు చేస్తున్నాం
జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవంలో డిప్యూటి సిఎం పవన్
గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని...