బండ్లగూడలో రూ.కోట్లు విలువైన స్థలాలు స్వాహా
హైదరాబాద్ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ
కోట్ల విలువైన సర్కారు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ఆఫీసర్లు
రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాటు చేసి అమ్మిన ఓ నాయకుడు
ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది
అక్రమణల తీరుపై ఆదాబ్ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం
జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను...
గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..!
కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..!
సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం..
బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి స్పందించడం లేదు..
ముడుపులు తీసుకుని ఫిర్యాదులను మూటగట్టి...
(ఊర చెరువు నుండి వచ్చే కాల్వ కనుమరుగు.!)
-సంజీవని రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం-ఇరిగేషన్ అధికారుల ఫుల్ సఫోర్ట్-రంగారెడ్డి జిల్లా రాయికల్ లో విచిత్రం-సహజ కాల్వపై స్లాబ్ నిర్మాణం.. ఇరువైపులా వెంచర్-చేసేదేంలేక కాల్వను సగానికిపైగా తగ్గించి దర్జా కబ్జా-లంచం తీసుకొని ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు-సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల అండదండలతో కాల్వను చంపేసిండ్రు-నిన్న ఇరిగేషన్...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారా.!
రెవెన్యూ అధికారులకే సవాలు విసురుతున్న శ్రీ మంజునాథ కన్స్ స్ట్రక్షన్
ప్రభుత్వ, అసైన్డ్ భూములను పొతంపెడ్తున్న జి.అమరనాథ్ రెడ్డి
శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థ, వారి సహచరులు...
సురంగల్ వాగుకు అటు, ఇటు మేమే..
మా వెంచర్లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం
ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్ అధికారులున్నారంటున్న రియల్టర్లు
మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం
తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు..
30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం
ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు
అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్ శాఖ
మాముళ్లు తీసుకొని...
(రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని సర్వే నెం. 294లోని 7ఎకరాల 22 గుంటలు మాయం)
పూజారులే అసలు దొంగలు
అక్రమ మార్గంలో ఏజీపీఏ
2016లోనే భూమిని కొట్టేసిన పూజారులు
అమ్మకానికి పెట్టిన పంతుల్లు
పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎండోమెంట్ అధికారులు
దేవాదాయ భూములను రక్షించేవారెవరూ..?
'అందరూ శ్రీవైష్ణవులే కానీ బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి' అన్నట్టు స్వామిలోరికి నిత్యం పూజలు నిర్వహించే పూజారులే ఆయనకు శఠగోపం పెట్టేశారు. పైసలకు...
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.
ప్రజల్లో విసృత అవగాహాన అవసరం
అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ.
"ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...