హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.
ప్రజల్లో విసృత అవగాహాన అవసరం
అనిశా దాడుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడనిది అవినీతి.వంచన అయితే అవే నేటి సమాజంలో రాజ్యమేలుతుండటం దురుదృష్టకం : మహాత్మా గాంధీ.
"ప్రభుత్వ శాఖల అధికారులతో పని చేయించుకోవడం మన హాక్కు.దానిని లంచంతో కోనోద్దు"అన్నారు ఓ సీని రచయిత.అయినా అనేక ప్రభుత్వ కార్యలయాల్లో చేతులు తడపందే పనులు జరగడంలేదు.ఎవరికి వారు...
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని (టిడబ్ల్యూజేఎఫ్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో సుశీందర్ రావు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓ లకు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి
గీత కార్మికులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తాటివనంలో మొక్కలను నాటి లష్కర్ గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తాటి వనాల పెంపుకు గీత కార్మికులు...
(ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి..చేతులు చాపిన ఇరిగేషన్ అధికారులు)
జెర్ర వాగును కాపాడండి… సారు.! అనే శీర్షికతో ఆదాబ్ లో వార్త
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థులు కలెక్టర్కు ఫిర్యాదు
మిగులు భూమిని కబ్జా చేసిన సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
ఆదాబ్ వార్తతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
సుభిషి కంపెనీకి ఇరిగేషన్...
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థుల వేడుకోలు
వాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ
భూకబ్జాకు పాల్పడ్డ సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
పక్కనే ఉన్న 62/అ, 76/అ కాలువ కబ్జా
మిగులు భూమి సైతం ఆక్రమించుకున్న సుబిషి కంపెనీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినకాంచి ఇక్కడ భూముల ధరలకు...
తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్గిరి,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,మహబూబ్నగర్,నారాయణపేట జిల్లాల్లో భారీ...
రియల్ జోరు.. భూమికొంటే బేకార్
రాయల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో సేల్
జీవో నెం. 111 ఉల్లంఘిస్తున్న పట్టించుకోని అధికార గణం
బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ
మరో ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డర్స్ టోకరా
సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్
హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవ్
డీపీఓ, డీఎల్ పీఓల నుంచి పూర్తి సహకారం
కలర్ ఫుల్...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...