ఇటీవల టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీ పార్టీలో చేరాడు.ఈ విషయాన్ని జడేజా భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంట్లో భాగంగానే రవీంద్ర జడేజా గురువారం బీజేపీ పార్టీలో...
ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కి దిగింది.20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...