కోర్టు కెవియట్ పిటిషన్ను పట్టించుకోని తహశీల్దారు!
కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాలా?
కోర్టులంటే గౌరవం లేదు, పైఅధికారులనే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు..
వృద్ధ మహిళ మొర వింటే మానవత్వమే కదా?
ప్రజల హక్కుల పరిరక్షణకు అడ్డుగా నిలుస్తున్న నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోర్టులో...
ఖరీదైన ప్రాంతాల్లో రెడ్డి అధికారులను నియమించిన ప్రభుత్వం
హెచ్ఎండీఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవానే!
వెలమ ముఖ్యమంత్రి హయాంలో వెలమలదే రాజ్యాధికారం
రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రెడ్డిలదే రాజ్యమేనా
అసలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏం జరుగుతోంది
ఖరీదైన భూములను కొల్లగొట్టడానికే అనునయులను నియమించుకున్నారా?
ప్రజలకు జవాబు దారితనంగా పనిచేయని ప్రభుత్వాలు
ప్రజల అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో
హైదరాబాద్, ఔటర్...
గిఫ్ట్ డీడ్ను రద్దు చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల...
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టనుసారంగా భూ రికార్డుల్లో పేర్లు మార్పిడి
మాడ్గుల మండలం నాగిళ్ళ గ్రామ రెవెన్యూ భూ రికార్డులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఇష్టను సారంగా వ్యక్తుల పేర్లు మార్పిడి. వివరలోకి వెళితే రెవెన్యూ చట్టం ప్రకారం గ్రామాలలో భూ రికార్డులను పట్వారిలు, రికార్డు అసిస్టెంట్ లు ప్రతి సంవత్సరం భూమి కబ్జాలో ఉన్న...
యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు
గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్మాల్
దివీస్కు సహకరించిన ఆర్డీవో సూరజ్కుమార్
దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు
యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...
స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన
ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన
మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన
ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత
అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...