అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్
మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా
ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు
గుంట భూమి.. గుండెకు ధైర్యం
తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది
సరికొత్త కొటేషన్లతో బురిడీ కొట్టిస్తున్న వైనం
హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే అడ్వటైజ్మెంట్
కలర్ ఫుల్ పాంప్లెట్స్ తో అమాయకులకు కుచ్చుటోఫీ
రియల్ భూమ్ పేరిట సంస్థల బురిడీ
భూములు కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే...
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajendar) తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పేదల భూములను కబ్జా చేశారంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్పై ఆలత చేయి చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్లో ఎంపీ పర్యటించారు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పేదల భూములు కబ్జా చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీకి విన్నవించారు....
(ఊర చెరువు నుండి వచ్చే కాల్వ కనుమరుగు.!)
-సంజీవని రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం-ఇరిగేషన్ అధికారుల ఫుల్ సఫోర్ట్-రంగారెడ్డి జిల్లా రాయికల్ లో విచిత్రం-సహజ కాల్వపై స్లాబ్ నిర్మాణం.. ఇరువైపులా వెంచర్-చేసేదేంలేక కాల్వను సగానికిపైగా తగ్గించి దర్జా కబ్జా-లంచం తీసుకొని ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు-సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల అండదండలతో కాల్వను చంపేసిండ్రు-నిన్న ఇరిగేషన్...
గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినేస్ జీరో
గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం
హైడ్రా ఎఫెక్ట్ తో కొనుగోలుదారుల్లో గుబులు
గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు
క్రయ, విక్రయాలు చేసే కమీషన్ దారుల పరిస్థితి దయనీయం
రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా
సేల్స్ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్ అండ్ పెట్టుబడిదారులు
ఉపాధి కోల్పోయిన లక్షలాది...
హైదరాబాద్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్పో -టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పో 2024 శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది.టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్పో 2024 యొక్క నాల్గవ ఎడిషన్ సెప్టెంబర్ 14,15 తేదీలలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ యొక్క వైబ్రెంట్ ప్రాపర్టీలను ప్రదర్శించడానికి,గృహాలను కోరుకునేవారికి,పెట్టుబడిదారులకు అసమానమైన అనుభవాన్ని టైమ్స్ ప్రాపర్టీ అందిస్తుంది.
ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో వెంకట్ రవి,...
అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి
రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు
సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్
సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం
కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్యక్తులు
ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు
దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా...
(ఉత్తుత్తి నోటీసులు ఇచ్చి..చేతులు చాపిన ఇరిగేషన్ అధికారులు)
జెర్ర వాగును కాపాడండి… సారు.! అనే శీర్షికతో ఆదాబ్ లో వార్త
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థులు కలెక్టర్కు ఫిర్యాదు
మిగులు భూమిని కబ్జా చేసిన సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
ఆదాబ్ వార్తతో కదిలిన ప్రభుత్వ యంత్రాంగం
సుభిషి కంపెనీకి ఇరిగేషన్...
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుప్రాఖుర్దు గ్రామస్థుల వేడుకోలు
వాగును ఆక్రమించుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ
భూకబ్జాకు పాల్పడ్డ సుభిషి గ్రూప్ ఆఫ్ కంపెనీ
పంట పొలాలు కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు
పక్కనే ఉన్న 62/అ, 76/అ కాలువ కబ్జా
మిగులు భూమి సైతం ఆక్రమించుకున్న సుబిషి కంపెనీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినకాంచి ఇక్కడ భూముల ధరలకు...
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...
రియల్ జోరు.. భూమికొంటే బేకార్
రాయల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో సేల్
జీవో నెం. 111 ఉల్లంఘిస్తున్న పట్టించుకోని అధికార గణం
బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ
మరో ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డర్స్ టోకరా
సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్
హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవ్
డీపీఓ, డీఎల్ పీఓల నుంచి పూర్తి సహకారం
కలర్ ఫుల్...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...