గతంలో గోవులకు కనీసం పరిశుభ్ర దాణా ఇవ్వలేదు
పాడైన మందులను ఇచ్చి గోవుల ఆరోగ్యం దెబ్బతీసారు
భూమనకరుణాకర్ ఆరోపణల్లో వాస్తవం లేదు
టిడిడి ఈవో శ్యామలరావు వివరణ
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...