Friday, September 20, 2024
spot_img

results

పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.పరీక్షల్లో 46,731 మంది విద్యార్థులు పరీక్షా రాయగా 34,126 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జులై 08 వరకు అవకాశం కల్పించారు.విద్యార్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు

JEE అడ్వాన్స్ 2024 ఫలితాలు విడుదల

జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.మే 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగగా ఈరోజు ఉదయం ఫలితాలను ప్రకటించారు.ఈ పరీక్షలో మొత్తం 48,248 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.అర్హత సాధించిన వారిలో 7,964 మంది మహిళలు ఉన్నారు.పరీక్షకు హాజరైన అభర్ధులు అధికార వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.ఈ ఫలితాలలో ఐ.ఐ.టీ ఢిల్లీకి...

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్ ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img