అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.హైదరాబాద్ లో జరుగుతున్నా ఆక్రమణల కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా పేరు చెప్పి కొంతమంది అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా గూడెం బ్రదర్స్..
బిఆర్ఏస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ?
ఇలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..?
రేవంత్ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్ చెరు కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు..
మహిపాల్ రెడ్డి ఎక్కడికీ వెళ్లిన తిరగబడుతున్న కాంగ్రెస్ జెండా మోసిన శ్రేణులు..
వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు…
నకిలీ...
గాగిల్లాపూర్ లో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు…
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా…
రెవెన్యూ అధికారుల తీరుతో హారతి కర్పూరంలాకరిగిపోతున్న ప్రభుత్వ భూమి…
భూ కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపైవిజిలెన్స్ విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్…
వివిధ రకాల దాహాలుంటాయి..దప్పికతో అలమటించిపోతున్న వారికి ఒక్క గ్లాసు మంచినీళ్లు ఇచ్చామంటే అమృతంలా భావించిసేవిస్తారు.. మంచి దీవెనెలు అందిస్తారు.. కానీ ఇప్పుడు మనం...
గత సర్కార్లో కంటే మించిపోతున్న ఆక్రమణలు
ప్రభుత్వ భూములకు రక్షణ కరవు
కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు
రెవెన్యూ, సర్వే అధికారుల ఫుల్ సపోర్ట్
సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం
సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా
శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు
మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం
ప్రభుత్వాలు...
ధర్మపురి మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బృందం
ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ సమాజానికి ప్రజాస్వామ్యంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పరాజితులు బృందం కోరింది.జగిత్యాల జిల్లా ధర్మపురి లో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మండల అధికారికి పలు అంశాల పై సమాచారం కోరామని తెలిపారు.గాదెపెళ్లి శివారులోని ప్రభుత్వ...
రియల్ జోరు.. భూమికొంటే బేకార్
రాయల్ ఫామ్స్ ప్లాట్స్ పేరుతో సేల్
జీవో నెం. 111 ఉల్లంఘిస్తున్న పట్టించుకోని అధికార గణం
బిల్డర్స్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పంచాయతీ సెక్రటరీ
మరో ఫ్రీ లాంచ్ పేరుతో బిల్డర్స్ టోకరా
సర్వే నెంబర్ 167లోని 10 ఎకరాల్లో కొత్తగా వెంచర్
హెచ్ఎండిఏ, డిటిసిపి అనుమతులు లేవ్
డీపీఓ, డీఎల్ పీఓల నుంచి పూర్తి సహకారం
కలర్ ఫుల్...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...