Wednesday, April 2, 2025
spot_img

rohith sharma

బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచాము : రోహిత్

ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. "మాకు ఈ ఓటమి...

ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన...

బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దు

కెప్టెన్ రోహిత్ శర్మను సూచించిన సురేష్ రైనా,హర్భజన్ సింగ్ సెప్టెంబర్ లో టీమిండియా బాంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతుంది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ ఆటగాళ్లు సురేష్ రైనా,హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించారు.ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్ లో...

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS