చైనాపై సుంకాల నిర్ణయంలో వెనక్కు తగ్గిన అమెరికా అధ్యక్షుడు
భారత్పై మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్
వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు
ప్రపంచ వాణిజ్యంలో సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం తాత్కాలిక సడలింపు ఇచ్చారు. తొలుత ఆ దేశంపై అధిక సుంకాలు విధించిన...
అమెరికా తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు
స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ఆదేశం
ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ట్రంప్
రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించడంతో రష్యా, జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని...
తీరానికి కొట్టుకు వచ్చిన తిమింగలాలు
జపాన్ తీర ప్రాంతాన్ని అప్రమత్తం చేసిన అధికారులు
సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యా లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్ను కూడా తాకింది. సముద్రంలో కల్లోలం...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని రష్యా అద్యక్షుడు పుతిన్ తెలిపారు. కజికిస్తాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ చాలా తెలివైన వాడని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు...
రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. డెనిపర్ నగరంలో ఈ దాడి జరిగినట్లు కీవ్ వాయుసేన తెలిపింది. అయితే కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. ఈ ఖండాంతర క్షిపణి వల్ల ఉక్రెయిన్ ఎంత మేర నష్టపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఖండాంతర క్షిపణి ప్రయోగంపై...
రష్యా మొదటి ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశం రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. నవంబర్ 11న ముంబయిలో జరిగే రష్యన్- ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో అయిన పాల్గొంటారని తెలిపింది. నవంబర్ 12న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాకు వస్తారని ఆశిస్తునట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకి మోదీ వస్తే అయినతో భేటీ కావాలనుకుంటున్నామని తెలిపారు.
రష్యా తూర్పు ప్రాంతంలో అదృశ్యమైన హెలికాఫ్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శకలాలు కంచట్కాలోని తూర్పు ద్వీపకల్పంలో లభించాయని అధికారులు వెల్లడించారు.17 మంది మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.ఎం.ఐ.08 హెలికాప్టర్ వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని స్థావరం నుండి బయలుదేరింది.మాస్కోకు తూర్పున 7,100 కి.మీ (4,400 మైళ్ళు) దూరంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పం వారాంతంలో...
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోదీ మంగళవారం ఫోన్ లో మాట్లాడారు.ఇటీవల మోదీ ఉక్రెయిన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలతోపాటు,ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.తాజగా నేడు (మంగళవారం) పుతిన్ కు కాల్ చేసిన మోదీ రష్యా,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు.ఉక్రెయిన్ పర్యటన వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి...