ఘనంగా సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవం
ఖాజాగుడ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు
1000 మందికి అన్నధాన కార్యక్రమం
సాయికృపకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలని ఖాజాగూడ సాయిబాబ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వెంకటనర్సింహా మూర్తి అన్నారు. ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య రెసిడెన్సి ఆధ్వర్యంలో మంగళవారం నాడు శ్రీ సాయిబాబ ఆలయ నవమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు....
భూభారతితో పారదర్శక విధానం
దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు తీరుస్తాం
అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులకు...