Friday, September 20, 2024
spot_img

Sangareddy

స‌ర్కార్ భూమి ఆక్రమణపై చర్యలేవి..?

స‌ర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తహసిల్దార్ ఆదాబ్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం సర్వేచేసి అక్రమమని తేల్చిన అధికారులు అయినా.. బహుళ అంతస్తుల నిర్మాణాలు ప‌ట్టించుకోని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలంగాణలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ సహా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి.గుట్టలు,చెట్లు, పుట్టలను సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం...

కాసులు వెదజల్లుకో..రిజిస్ట్రేషన్ చేసుకో..

కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి.. నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు.. సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు.. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్.. నేటికీ పోలీస్ స్టేషన్...

నీకింత‌..నాకింత‌..

అమీన్ పూర్‌లోని సర్వేనెం.462లో దాదాపు 1 ఎక‌రం భూమి క‌బ్జా చేసి.. ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం ఆదాబ్ కథనంతో కదిలిన యంత్రాంగం.. కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజ‌నిర్ధార‌ణ‌ ఏడీ నివేదిక‌తో బ‌ట్ట‌బ‌య‌లైన క‌బ్జాదారుల బాగోతం రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాట్లే మాముళ్ల మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మార్వో అన్యాక్రాంతమైన సర్కారు...

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. ) హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా...

ఫ్రీడమ్ ఫైటర్ అంటూ,ఫ్రీగా కొట్టేశారు

నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్ బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్ దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...

అమీన్ పూర్ లో స‌ర్కార్ భూమి ఆక్రమణ

అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్య‌క్తులు ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా...

స‌ర్కార్ భూములు ఫ‌ర్ సేల్‌

(అమీన్ పూర్‌లో ప్ర‌భుత్వ భూమిని నోట‌రీల‌తో అమ్ముతున్న అక్ర‌మార్కులు) సర్వే నెం. 993లో 423ఎకరాల సర్కారు భూమి కనీసం వంద ఎకరాలు కానరానీ పరిస్థితి తాజాగా 6ఎకరాలను మాయం చేస్తున్న అక్రమార్కులు అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన గవర్నమెంట్ పేదోళ్లకు ఇచ్చిన భూమిని లాగేసుకుంటూ దౌర్జన్యం కబ్జాచేశారంటూ నిర్మాణాలను కూల్చివేసిన అప్పటి ఎమ్మార్వో దొంగ డాక్యుమేంట్లతో కోర్టును తప్పుదోవపట్టించిన‌ కబ్జాదారులు నలుగురు వ్యక్తులు కలిసి 2016లో...

అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు

హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్ -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్.గత కొంత కాలం నుండి తెలంగాణ రాష్ట్రం లో నల్లగొండజిల్లా లోని చిట్యాల, నార్కెట్ పల్లి, కట్టంగూర్ మండలాలు, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లలో మరియు సంగారెడ్డి జిల్లాలో...

కారులో ఇరుకున్న బాలుడు

సంగారెడ్డి - కంది జాతీయ రహదారిపై రెండు లారీలు ఓ కారును డీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారు.ఓ బాలుడి కాళ్లు కారులోని ముందు భాగంలో ఇరుక్కుపోవడంతో బాధతో విలవిలాడిపోయాడు.ఇది గమనించిన స్థానికులు జేసీబీ,గునపాల సాయంతో సుమారు రెండు గంటలు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటికి తీశారు.
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img