గురువారం పాకిస్థాన్ లోని పెషావర్ విమానాశ్రయంలో సౌదీ ఎయిర్ లైన్స్ నుండి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.విమానంలో ఉన్న ప్రయాణికులు,సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 297 మంది ప్రయాణికులు ఉన్నారు.ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతోపొగలు వ్యాపించాయి.ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...