Friday, September 20, 2024
spot_img

scam

భారీ మోసం,రూ.700 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ

రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు.ఫెక్ సంస్థలను నెలకొల్పి చివరికి బోర్డు తిప్పేస్తున్నారు.పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాధితులు మాత్రం కేటుగాళ్ల ఉచ్చుల్లో చిక్కుతూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి మొహం చాటేసింది...

ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు

తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన...

డ్రగ్ మాఫియా దందా మెడ్ ప్లస్ మెగా మోసం 2.0

ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు కోట్లకు పడగలెత్తిన సంస్థ సీఈఓ జి. మ‌ధుక‌ర్ రెడ్డి తెలంగాణలో 4వేలకు పైనే మెడ్ ప్లస్ షాప్స్ ఆఫర్స్ పేరుతో సరికొత్త దందా పే బ్యాక్ పాయింట్లతో హోమ్ అప్లయన్స్ అంటూ మాయమాటలు తక్కువ జీతం కోసం టెన్త్, ఇంటర్ చదువుకున్న వాళ్ళతో విక్రయాలు అత్యవసర పరిస్థితుల్లోనూ ఫార్మాసిస్ట్ లేకుండానే మందుల అమ్మకం రాష్ట్రంలో డ్రగ్ మాఫియా దందా...

కేజ్రీవాల్ కి దక్కని ఊరట,ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి భారీ షాక్ తగిలింది.మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.శనివారంతో మూడురోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు మరో 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తు తీర్పు...

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై క్లారిటీ ఇచ్చిన ఈడీ

మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి, సోదరుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు : ఈడీ మహిపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ఇళ్లు,కార్యాలయాలలో సోదాలు నిర్వహించాం రూ.300 కోట్లలో మైనింగ్ జరిగినట్టు గుర్తించిన ఈడీ పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలపై ఈడీ సంచలన ప్రకటన విడుదల చేసింది.గురువారం రోజున మహిపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆయన...

అక్రమార్కులకు అండగా సీజీఎం

ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ కుంభ‌కోణం 2022లోనే టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో స్కామ్‌ 47 మంది డీఈ, ఏడీఈ, ఏఈలను రక్షిస్తున్న మురళి కృష్ణ స్క్వేర్ ఫీట్ పనులకు రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వ‌సూలు కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం స.హ. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు...

ప్లేట్ల బుర్జు ఎంజిఎంఎచ్ లోశ్రమ దోపిడీ

ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న 224 మంది సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు ఏజెన్సీ కమిషన్ దందా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.2,611 లు టోఫీ జీవో నెం.60 ప్రకారం రూ.15,600ల జీతం ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోగా రూ.13,611 రావాలి ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం రూ.11వేలు మాత్రమే సూపరింటెండెంట్...

గొర్రెల స్కాంలో కీలక పరిణామం,రంగంలోకి ఈడీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్ కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ " న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్ రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...

కాంగ్రెస్ ప్రభుత్వంలో వెయ్యి కోట్ల స్కామ్

అధికారంలోకి రాగానే స్కామ్ లకు తెరలేపారు సన్నబియ్యం కొనుగోళ్లలో అక్రమాలు గ్లోబల్ టెండర్ల పేరుతో కాంగ్రెస్‌ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణ గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్లుగా పరిస్థితి జేబులు నింపుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే స్కీమ్‌లు, కాంగ్రెస్‌ అంటే స్కామ్‌లు రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img