ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది."రిలయన్స్ హోమ్ ఫైనాన్స్" లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
కళ్యాణోత్సవానికి హాజరు కానున్న సిఎం చంద్రబాబు
ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...