ఆదివారం నుంచి జూన్ నెల ప్రారంభం కానుంది. కొత్త బిజినెస్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. అవి.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్కి కొత్త కట్ ఆఫ్ టైమ్స్ ప్రకటించింది. ఆఫ్లైన్ లావాదేవీలకు 3 పీఎం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి 7 పీఎం అని తెలిపింది. కొటక్ మహింద్రా బ్యాంక్,...
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది."రిలయన్స్ హోమ్ ఫైనాన్స్" లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...