Friday, September 20, 2024
spot_img

Seethaiah

భూ సమస్యతో రైతు ఆత్మహత్యాయత్నం

భూ సమస్యతో పురుగుల మందు తాగి మరో ఖమ్మం రైతు ఆత్మహత్యాయత్నం గత 10 రోజుల్లో ఖమ్మంలో ఇది మూడవ ఘటన ఖమ్మం - ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన సీతయ్య భూమిని కొందరు ఆక్రమించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img