Saturday, October 4, 2025
spot_img

Shameerpet

ముడుపులిచ్చుకో,కాల్వ‌లు పూడ్చుకో

(కాల్వ‌లను,ఎఫ్‌టీఎల్,బ‌ఫ‌ర్ జోన్ల‌ను ఆక్ర‌మించిన ఎన్ఓసీ జారీ చేసిన అధికారులు) సుచరిండియా సంస్థ ఆగ‌ని ఆగడాలు కబ్జాకు గురైన దేవర యంజాల్ చెరువు కాల్వలు ఇరిగేషన్, హెచ్ఎండీఏ అధికారుల అండదండలతో నిర్మాణాలు రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులకు సదరు సంస్థ ముడుపులు కాల్వలను పూడ్చి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేష‌న్ శాఖ అపర మేధావులు అన్నదాతల...

85 లక్షలు విలువ గల పొడి గ‌*జాయి స్వాధీనం

243 కేజీల గ‌*జాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు. ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శామీర్‎పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గ‌*జాయి లభ్యమైంది. ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గ‌*జాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం, శామీర్‎పేట్...

హైదరాబాద్‌లో మళ్లీ భవారియా గ్యాంగ్ హల్‌చల్‌..

కొన్ని గంటల్లోనే వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌లు జవహర్‌నగర్‌, శామీర్‌పేట్, మెహిదీపట్నంలో వరుస చైన్‌స్నాచింగ్‌లు హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌ చేసి శివారు ప్రాంతాల్లో గ్యాంగ్‌ మకాం యూపీకి చెందిన భవారియా, ధార్‌ గ్యాంగ్‌ల కోసం ప్రత్యేక బృందాలు
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img